పూణేలో జన్మించిన సత్యం సురానా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఇ)లో విద్యార్థి సంఘం ఎన్నికలకు పోటీ పడుతుండగా., ఈ ఏడాది విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో తనను లక్ష్యంగా చేసుకుని ‘ఫాసిస్ట్’ అని పిలిచారని ఆరోపించారు. గత ఏడాది యునైటెడ్ కింగ్ డమ్ లోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ శక్తులు దాడి చేసిన సమయంలో సత్యం సురానా దేశస్ఫూర్తితో త్రివర్ణ పతాకాన్ని నేలపై పాడడం చుసినా తర్వాత దానిని తీయడంతో వార్తల్లో నిలిచాడు. Also…