బండి సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ చేసిన దాడిని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఖండించారు. ఎన్టీవీతో మాట్లాడారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని విమర్శించారు.…
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ వ్యక్తి మంగళవారం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే… దేవరుప్పుల గ్రామానికి చెందిన దుంపల సంపత్ అనే వ్యక్తి తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఎవరో ఆక్రమించారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు. Read Also: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ విజయవంతం తన భూమి ఆక్రమణకు గురైందని ఎంతమంది అధికారులకు…