Food safety: టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ స్పందించింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు.
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉంది అని తెలిపిన అయన… వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక శనివారం జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరణ చేయనున్నారు. టిమ్స్ హాస్పిటల్లో 200 పడకలు మినహా సాధారణ వైద్య…