దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను దీపావళి నాటికి ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని ఢిల్లీ నుండి భోపాల్, అహ్మదాబాద్, పాట్నా మార్గాల్లో స్లీపర్ వందే భారత్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. పండుగ సీజన్లో భారతీయ రైల్వే ప్రయాణీకులకు పెద్ద బహుమతి ఇవ్వబోతోంది. దీపావళి నాటికి దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీ నుండి భోపాల్,…