FBI Warns Smartphone Users: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా విదేశీ కంపెనీలు తయారు చేసిన కొన్ని మొబైల్ యాప్ల వల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ యాప్లు వినియోగదారుల సున్నితమైన సమాచారం.. లొకేషన్, కాంటాక్ట్స్, వ్యక్తిగత…