Central Team Visits Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాన్ విధ్వంసమే సృష్టించింది.. ఈ తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక కూడా పంపింది.. అయితే, నేడు, రేపు ఆంధ్రప్రదేశ్లోని ‘మొంథా తుఫాన్’ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర IMCT బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు ఉన్నతాధికారులు ఉన్న ఈ బృందం.. రెండు టీమ్లుగా విభజించబడింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ…
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడ్డారు. తుఫాన్ల సమయంలో అలలు భారీగా ఎగసి పడి.. ఇసుకతోపాటు బంగారం రేణువులు కొట్టుకొస్తాయని.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా చేపల కోసం మాత్రమే వేట కొనసాగించే మత్స్య కారులు ప్రస్తుతం… బంగారం కోసం వేటను ప్రారంభించారు. దీంతో ఉప్పాడ తీరానికి జనాలు క్యూ కడుతున్నారు. Read Also: Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న…