Cyberattack: తమ ట్రెజరీ డిపార్ట్మెంట్పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది.
Google- Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. భాగ్యనగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది.
Supreme Court: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించింది. కొత్తగా రూపొందించిన సాప్ట్ వేర్ తో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేయబోతున్నట్లు తెలిపింది.
ఒక హ్యాకర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాక్-ఐ అప్లికేషన్ డేటాను దొంగిలించాడు. చీకట్లో ఉన్న అతని చర్యలు కాస్తా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు హ్యాకర్ను గుర్తించి, ఢిల్లీలో అరెస్ట్ చేసి, ప్రత్యేక బృందాలతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. TGCSB అధికారులు సాంకేతికతను ఉపయోగించి, దొంగిలించిన డేటాను $150కు విక్రయించినట్టు గుర్తించి, హ్యాకర్ స్థలాన్ని ట్రేస్ చేశారు. ఈ హ్యాకర్కు క్రిమినల్ హిస్టరీ కూడా ఉండటంతో, పోలీసులు అతన్ని పట్టుకోవడంలో సవాళ్లను అధిగమించారు.
సైబర్ నేరగాళ్లు ధనవంతులవుతున్నారు. తెలంగాణ డీజీపీ పేరుతో బెదిరింపు పాలన సాగిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడికి డీజీపీ ఫొటో డీపీ నుంచి ఫోన్ వచ్చింది. మీ బావగారు డ్రగ్స్లో చిక్కుకున్నారు. అతడిని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పారు. ఆన్లైన్లో డబ్బులు పంపితే కేసు లేకుండా చూస్తామన్నారు. పాకిస్థాన్ కు చెందిన ఫోన్ నంబర్ నుంచి దుండగులు కాల్ చేసినట్లు యువకుడు గుర్తించాడు. సైబర్ నేరంగా గుర్తించి పోలీసులకు మెసేజ్ పంపాడు. 946 చివరి సంఖ్య. దాన్ని…
G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్లైన్లో భద్రతా చర్యలను పెంచింది.
30 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్ అయినట్టు వస్తున్నవార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి… వొడాఫోన్ ఐడియా.. తన బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్లో లోపాన్ని గుర్తించింది, అయినప్పటికీ ఆ సమస్యను వెంటనే పరిష్కరించామని ప్రకటించింది.. అయితే, 20 మిలియన్ల వొడాఫోన్ ఐడియా పోస్ట్పెయిడ్ వినియోగదారుల డేటా లీక్ అయిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. వీఐ యొక్క బిల్లింగ్ సిస్టమ్లో బగ్ స్పష్టంగా ఉంది.. సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ అయిన ‘సైబర్…