Home
Cyber Safety
Cyber Safety News
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్ నేరస్థుల నెట్వర్క్ను కూకటివేళ్లతో సహా తొలగించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా **”ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0″**ను ప్రారంభించింది. ఈ భారీ ఆపరేషన్ కోసం ఏకంగా 300 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో అరెస్టైన సైబర్ నేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ ఆపరేషన్లో వారిపై ప్రత్యేక నిఘా… -
Wifi Slow : మీ ఇంట్లో వైఫై స్లో కావడానికి కారణాలు ఇవే..!
నేటి డిజిటల్ యుగంలో ఇంట్లో వైఫై ఉండటం సర్వసాధారణం. ఆఫీస్ పని నుండి ఆన్లైన్ క్లాసుల వరకు అన్నీ ఇంటర్నెట్తోనే ముడిపడి ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు మంచి ప్లాన్ ఉన్నప్పటికీ వైఫై స్లోగా మారుతుంది, వీడియోలు బఫర్ అవుతాయి. దీనికి ప్రధాన కారణం మీ ప్రమేయం లేకుండానే ఇతరులు మీ వైఫైకి కనెక్ట్ అవ్వడం. ఇది కేవలం స్పీడ్ను తగ్గించడమే కాకుండా, మీ వ్యక్తిగత డేటా భద్రతకు కూడా ముప్పే. Uttam Kumar Reddy : వరద… -
SBI Alert: ఎస్బీఐ కస్టమర్స్కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్..!
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా దేశంలోని అనేక శాఖల ద్వారా సేవలు అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇకపోతే, ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారుల భద్రత కోసం ఎస్బీఐ (SBI) ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్బీఐ నుండి వచ్చే… -
DGP Jitender: తెలంగాణ పరిశ్రమల భద్రతకు డీజేపీ కొత్త దిశా నిర్దేశం
DGP Jithender : తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (FTCCI) ఆధ్వర్యంలో మెరుగైన పోలీస్ నిఘా , ప్రజా భద్రతపై రాష్ట్ర డీజీపీ జితేందర్తో కీలక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సాంకేతిక పోలీసింగ్, సైబర్ భద్రత, మహిళా ఉద్యోగుల రక్షణ, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల భద్రతా సహకారంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య భద్రత విషయంలో అంతరాన్ని తగ్గించడమే ఈ సమావేశ ఉద్దేశం. పరిశ్రమల… -
Data Breach: షాకింగ్ న్యూస్.. 995కోట్ల పాస్ వర్డ్ లు లీక్ చేసిన హ్యాకర్లు
Data Breach: సైబర్ సెక్యూరిటీ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని కంపెనీల డేటా లీక్ అయినట్లు తరచుగా వార్తలు వస్తుంటాయి. ఇప్పటివరకు అతిపెద్ద డేటా లీక్ జరిగిందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!