ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలంలో జనాలకు తమ ఆహారం విషయంలో చాలా ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. అందులో ప్రదమైనది ‘పెరుగు’. వేసవిలో మనం పెరుగును తినడానికి ఎంతో ఇష్టపడతాము. కానీ శీతాకాలం వచ్చిన వెంటనే చాలా మంది పెరుగు తినడం మానేస్తారు. శీతాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వస్తుందని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది, అది అపోహ మాత్రమేనా? అనే విషయం తెలుసుకుందాం. కాల్షియం, భాస్వరం, పొటాషియం సహా బి…
చలికాలంలో గడ్డ పెరుగు తినడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గడ్డ పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో చల్లగా ఉండే గడ్డ పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా…