ఐపీఎల్ 14వ సీజన్ లోని రెండో ఫేజ్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా.. కాసేపటి క్రితమే చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టుకు సారధిగా ఉన్నారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ పూర్తి ఫిట్గా లేకపోవడంతో ఈ మ్యాచ్కి కిరన్ పోలార్డ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత 140 రోజులకు తిరిగి, లీగ్…
కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్తో దుబాయ్లో తలపడనుంది. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ లీగ్ మొదలుకానుంది. భారత్లో జరిగిన మొదటి దశలో 29 మ్యాచులు జరిగాయి. ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతోపాటు ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిరవధికంగా వాయిదా వేశారు. అప్పటి నుంచి బీసీసీఐ చేసిన ప్రయత్నాలు…
ఈరోజు ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు ఐపీఎల్ లో అత్యధికసార్లు టైటిల్స్ అందుకున్న జట్లు అనే విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై జట్టు మంచి ఫామ్ లో ఉన్న 2018 లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ముంబై జట్టు…