ఐపీఎల్ 20 21 ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా(60) అర్థ శతకం తో రాణించగా కెప్టెన్ పంత్(51) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక షిమ్రాన్…