దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. సెలెబ్రిటీలు వరుసగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ రిజల్ట్స్ సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా భారత రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు తేలికపాటి లక్షణాలు ఉన్నట్టు సమాచారం. Read Also : రేణూ…