బాలీవుడ్ నాయిక, డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఇప్పుడు ప్రజా ప్రతినిధి కూడా. మధుర పార్లమెంట్ నియోజక వర్గం నుండి ప్రజలు ఆమెను పార్లమెంట్ కు పంపారు. కరోనా కష్టకాలంలో తన నియోజవర్గంలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని హేమామాలిని చెబుతోంది. మధుర జిల్లా భ్రజ్ ప్రాంతంలో ఏడు ఆక్సిజన్ ఎన్స్ హాన్సర్ మిషిన్లను ఏర్పాటు చేశారు. అలానే గ్రామీణ మధుర ప్రాంతంలోనూ అతి త్వరలోనే ఆక్సిజన్ ఎన్ హాన్సర్ మిషిన్లు ఏర్పాటు చేస్తానని…
భారత్లో గత కొన్ని రోజులుగా 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ ఏకంగా 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. అయితే.. భారత్లో కరోనా సంక్షోభం చాలా తీవ్రంగా ఉండబోతోందని.. పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదని.. భవిష్యత్లో మరింత పీక్కు వెళ్తాయని అంచనా వేస్తోంది అమెరికా ప్రభుత్వం.. భారత్లో రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… కానీ, ఇది ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదన్న అమెరికా…