కరోనా కాలంలో టెస్టులు చేయించుకోవడం సహజంగా మారింది. ప్రపంచంలో అనేక దేశాలు ప్రజలకు ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం తప్పని సరిగా టెస్టులకు ప్రభుత్వం నిర్ధేశించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అమెరికా లాంటి దేశాల్లో కరోనా పరీ�
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు అన్నీ రాష్ట్రాలు పరీక్షల సంఖ్యను పెంచాయి. దీంతో లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా టెస్టులో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా
కరోనా మొదలైనప్పటి నుంచి దాని నిర్ధారణ అనేక రకాలుగా టెస్టులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్, లేదా స్కానింగ్ పద్దతుల ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. అయితే పరీక్షలతో ఫలితాలు ఉన్నా అందరికీ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల మీ�