ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ ములాయం కుమారుడు, మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు ఫోన్ చేసిన కేసీఆర్.. ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ములాయం యోగ క్షేమాలపై ఆరా తీశారు.. తాను దసరా తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు కేసీఆర్. కాగా, ములాయం సింగ్…
తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెల నుంచి పట్టణాల వరకు.. ఇప్పుడు విదేశాలకు సైతం బతుకమ్మ వేడుకలు విస్తరించాయి.. అయితే, బతుకమ్మ ఆడే విధానంలో మార్పు రావొచ్చు.. కానీ, ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ అంటే పల్లెలే గుర్తుకు వస్తాయి.. పల్లెల్లో దొరికే ప్రతీ పువ్వును తీసుకొచ్చి… భక్తితో బతుకమ్మలను పేర్చి.. ఊరంతా ఒక్కదగ్గర చేరి.. బతుకమ్మ విశిష్టతను చెప్పే పాటలు పాడుతూ.. లయబద్ధంగా ఆడుతూ.. ఆ తర్వాత గంగా దేవి ఒడికి చేర్చుతారు.. తొమ్మిది…
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.