తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో కేంద్ర నిబంధనల మేరకే కొనుగోలు చేస్తాం అని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ఏడాది కంటే పదిలక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేసాం. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకపోతే ఇంకా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసే వాళ్లం. దక�