Civil Supply Inspections : నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం.…
తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో కేంద్ర నిబంధనల మేరకే కొనుగోలు చేస్తాం అని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ఏడాది కంటే పదిలక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేసాం. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకపోతే ఇంకా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసే వాళ్లం. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోను రెండు లక్షల మెట్రిక్ టన్నుల కంటే అదనపు ధాన్యం కొనుగోలు చేయలేదు కేంద్ర నిబంధనలకు నిరసనగా ధాన్యం కొనుగోలు…