కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “మారన్” మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మారన్’ చిత్రం నేరుగా ఓటిటి ప్లాట్ఫామ్లో మార్చి 11న విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్పై కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుం�
కోలీవుడ్ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాతి’. తెలుగులో ‘సార్’ పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవినీతిమయమైన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడ�