మేడారం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి అవమానంగా మాట్లాడారని వచ్చిన వార్తలపై మండిపడ్డారు అహోబిల రామానుజ స్వామీజీ. కొంత మంది ఈర్ష్య అసూయలతో ఉన్నారు. హిందూ ధర్మంలో సమతా మూర్తి విగ్రహం ఆవిష్కరణ వంటి పెద్ద కార్యక్రమం జరిగిన తర్వాత ఈ రకమైన వివాదం రావడం బాధాకరం. హిందూమతానికి చెందిన వాళ్లే ఈ తరహా ప�