Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Children

Children News

    • కరోనా కారణంగా ఇబ్బందుల్లో 6800 మంది చిన్నారులు…
      #ఆంధ్రప్రదేశ్

      కరోనా కారణంగా ఇబ్బందుల్లో 6800 మంది చిన్నారులు…

      ఆంధ్ర ప్రదేశ్ కరోనా కారణంగా 6800 మంది చిన్నారులు ఇబ్బందుల్లో పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కొల్పోయిన వారు 6800 మంది చిన్నారులన్నట్టు తెలిపింది. అయితే ఇప్పటివరకు 4033 మంది పిల్లల వివరాలను సేకరించిన ప్రభుత్వం. ఇక అందులో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టుగా గుర్తించిన విద్యాశాఖ… 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టు గుర్తించింది. మిగిలిన 524 మంది శిశువులుగా పేర్కొంది అయితే కోవిడ్ సమయంలో…
    • పిల్లలలో ఎదుగుదలకు లోపాలు ఎందుకు ?
      #హెల్త్

      పిల్లలలో ఎదుగుదలకు లోపాలు ఎందుకు ?

    • 543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..
      #జాతీయం

      543 మంది చిన్నారులకు కోవిడ్.. సీఎం అత్యవసర సమావేశం..

      దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందంటూ ఓవైపు.. థర్డ్‌ వేవ్‌ ముప్పు చిన్నారులకే ఎక్కువనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో.. బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా సోకింది. ఆగస్టు 1 నుంచి 11 మధ్యకాలంలో నగరంలో 543 మంది పిల్లలకు కరోనా సోకినట్లు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె వెల్లడించింది. వీరిలో 210 మంది పిల్లలు 0…
    • చిన్న పిల్లలకు టీకా పంపిణీ ఎప్పుడు..?
      #జాతీయం

      చిన్న పిల్లలకు టీకా పంపిణీ ఎప్పుడు..?

      కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ ​సైతం యుద్ద ప్రాతిపధికన సాగుతోంది. అయితే, కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. భారత్​లో ఎప్పుడెపుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. పెద్దలకు టీకా అందింది కానీ పిల్లలకు ఇప్పటి వరకు టీకా ఇవ్వట్లేదు. మరోపక్క స్కూళ్లు, కాలేజీలకు పంపలేని పరిస్థితి కరోనా సెకండ్​వేవ్​తగ్గినట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావటం లేదు. ఇప్పటివరకు…
    • చిన్నారులకు వ్యాక్సిన్‌.. కోవాగ్జిన్‌పై ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన
      #Top Story

      చిన్నారులకు వ్యాక్సిన్‌.. కోవాగ్జిన్‌పై ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన

      ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… కోవిడ్‌పై పోరాటంలో భాగంగా భారత్‌లో ఇప్పటికే 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.. దాదాపు 43 కోట్ల మందికి టీకా వేశారు. ఇక, 18 ఏళ్లు లోపు వారికి వ్యాక్సిన్‌ వచ్చేది ఎప్పుడూ..? అని అంతా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేశారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా.. పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌…
    • పాఠశాలల ప్రారంభంపై ఐసీఎంఆర్‌ కీలక సూచనలు
      #Top Story

      పాఠశాలల ప్రారంభంపై ఐసీఎంఆర్‌ కీలక సూచనలు

      కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది.. ఇక, విద్యారంగానికి సవాల్ విసిరింది.. ప్రత్యక్ష బోధన లేకపోవడంతో.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి.. దీంతో.. చాలా మంది విద్యార్థుల చదవులు అటకెక్కాయి.. కొంతమంది విద్యార్థులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.. ఆన్‌లైన్‌ విద్య పేరుకు మాత్రమే అన్నట్టుగా తయారైంది.. కరోనా విలయం, లాక్‌డౌన్‌ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. అయితే, స్కూళ్ల పునర్‌ ప్రారంభంపై ఐసీఎంఆర్‌ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు…
    • స్పీకర్‌ పోచారం గల్లీ క్రికెట్‌.. 3 బంతుల్లో 2 సిక్స్‌లు
      #Top Story

      స్పీకర్‌ పోచారం గల్లీ క్రికెట్‌.. 3 బంతుల్లో 2 సిక్స్‌లు

      తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు.. ఓ గల్లీలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్‌ అందుకుని సిక్స్‌లు బాదేశారు… పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్లున్న స్పీకర్ శ్రీనివాస్‌ రెడ్డికి.. మార్గం మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు కనిపించారు.. తన కాన్వాయ్‌ ఆపి.. పిల్లలను పలకరించిన స్పీకర్..…
    • మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…
      #Top Story

      మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…

      దేశంలో జ‌నాభ ఇప్ప‌టికే 130 కోట్ల‌కు పైగా ఉన్న‌ది.  జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు అనేక చర్య‌లు తీసుకుంటున్నాయి.  ఇటీవ‌లే ఒక్క‌రు కాదు, ఇద్ద‌రు లేదా ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాల‌ని చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  యూర‌ప్‌లోని కొన్ని దేశాలు కూడా పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.  అయితే, ఇండియాలోని ఓ రాష్ట్ర‌మంత్రికూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాకిచ్చాడు.   Read: కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని, ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని కంటే వారికి…
    • చిన్నారుల‌కు సెప్టెంబ‌ర్ నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్..
      #జాతీయం

      చిన్నారుల‌కు సెప్టెంబ‌ర్ నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్..

      కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.. చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించిన ఎయిమ్స్‌ చీఫ్ రణదీప్ గులేరియా.. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు… రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు అన్నారు.. ఇప్పటికే…
    • థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉండకపోవచ్చు!
      #జాతీయం

      థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఉండకపోవచ్చు!

      కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జనజీవనం కనిపిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఎత్తివేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఎయిమ్స్‌(ఢిల్లీ) కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో థర్డ్‌ వేవ్‌…
    ←1…9101112→

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions