Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Children

Children News

    • నవంబర్‌లో చిన్నారులకు వ్యాక్సినేషన్‌..!
      #జాతీయం

      నవంబర్‌లో చిన్నారులకు వ్యాక్సినేషన్‌..!

      కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పడుతున్నా.. థర్డ్‌ వేవ్‌ భయాలు మాత్రం వెంటాడుతున్నాయి.. అయితే, దేశంలో అక్టోబర్ చివరి నాటికి చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్లు పైబ‌డిన వయసు క‌లిగిన‌ పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి… థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌పై క‌రోనా అధికంగా ప్రభావం చూపుతుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. పిల్లలపై కోవ్యాక్సిన్‌ ట్రయ‌ల్స్‌ను భారత్ బయోటెక్ ప్రారంభించిందని ఇండియన్ కౌన్సెల్…
    • ఏ వయసు పిల్లలకు మాస్క్‌..? కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
      #జాతీయం

      ఏ వయసు పిల్లలకు మాస్క్‌..? కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

      కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌లో భారత్ వణికిపోయింది… మరోవైపు థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి.. ఫస్ట్‌ వేవ్‌లో అనారోగ్యసమస్యలతో ఉన్నవారు ఇబ్బంది పడితే, సెకండ్‌ వేవ్‌లో యువతను కూడా వదలలేదు మహమ్మారి.. ఇక, థర్డ్‌ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. అయితే, థర్డ్‌ వేవ్‌ చిన్నారులపై ప్రభావం చూపుతుందని చెప్పలేమని.. ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌లోనూ చాలా మంది చిన్నారులకు కోవిడ్‌ బారినపడ్డారని…
    • కరోనా థర్డ్‌ వేవ్… ఎయిమ్స్‌ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
      #జాతీయం

      కరోనా థర్డ్‌ వేవ్… ఎయిమ్స్‌ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

      భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్‌ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్‌ మూడో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్‌ వేవ్‌లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు.. మరోవైపు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్‌..…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్‌.. పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం ఉండొచ్చు-కేంద్రం
      #జాతీయం

      క‌రోనా థ‌ర్డ్ వేవ్‌.. పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం ఉండొచ్చు-కేంద్రం

      క‌రోనా ఫ‌స్ట్ వేవ్ పెద్ద‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపింది.. సెకండ్ వేవ్ యూత్‌ను కూడా అత‌లాకుత‌లం చేసింది.. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండ‌గా.. దాని ప్ర‌భావం చిన్నారుల‌పైనే ఎక్కువ‌గా ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.. అయితే, దీనిపై స్పందించిన నీతిఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్.. క‌రోనా వైర‌స్ త‌న స్వ‌భావాన్ని మార్చుకుంటే పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం చూప‌వ‌చ్చు అన్నారు.. ఆ ప‌రిస్థితి వ‌స్తే.. రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్ప‌త్రుల్లో చికిత్స…
    • అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్
      #ఆంధ్రప్రదేశ్

      అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పో్యి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. వారి పేర్ల‌తో రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, అందులో భాగంగా.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్ల‌పై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన…
    • థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది?
      #Top Story

      థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది?

      ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని నిపుణులు ముందస్తుగా హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాలు ఆ ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.  అయితే, థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.  పిల్లలపై ఏ మేరకు దీని ప్రభావం ఉంటుంది అనే దానిపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని కీలక విషయాలను పేర్కొన్నారు.  థర్డ్ వేవ్ ఎఫెక్ట్…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్.. చిన్నారులే టార్గెట్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
      #జాతీయం

      క‌రోనా థ‌ర్డ్ వేవ్.. చిన్నారులే టార్గెట్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

      క‌రోనా సెకండ్ వేవ్ ఇప్ప‌టికీ భార‌త్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు క్ర‌మంగా దిగివ‌స్తున్నా.. మృతుల సంఖ్య ఇంకా భారీగానే న‌మోదు అవుతోంది.. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ వేవ్‌పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.. ఇది ముఖ్యంగా చిన్నారుల‌ను టార్గెట్ చేస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. క్లారిటీ ఇచ్చింది. క‌రోనా వైర‌స్ మ్యుటేట్ కావ‌డం ద్వారా థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌నే సంకేతాలు ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డికాలేద‌ని.. థ‌ర్డ్ వేవ్…
    • సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..
      #జాతీయం

      సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..

      భార‌త్‌ను క‌రోనా సెకండ్ వేవ్ అల్ల క‌ల్లోలం చేస్తోంది.. దాని దెబ్బ‌కు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా లేక‌పోలేద‌ని.. అది చిన్నారుల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని ఇప్ప‌టికే వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. సింగ‌పూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ కొత్త‌ స్ట్రెయిన్ ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌……
    ←1…101112

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions