కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో బెంగళూరు-హైదరాబాద్ (ఎన్హెచ్ 44)లో గురువారం నాడు నిలిచిన ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ ఢీకొనడంతో పదమూడు మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి breaking news, latest news, telugu news, cm jagan, chikballapur