Chairmans Desk: ఏపీలో రాజకీయం సరికొత్త లోతులకు దిగజారుతోంది. అధికారం మారితే.. ఇన్నాళ్లూ కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోవడం.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ వర్గం మరో వర్గం కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం రాష్ట్రానికి ఎప్పట్నుంచో అనుభవమే. కానీ ఇప్పుడు కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నవారెవరికీ రక్షణ ఉండదని తేలిపోయింది. వైసీపీ హయాంలో ఓ నేత ఏకంగా మాజీ సీఎం నివాసంపైకి దూసుకెళ్లడం కలకలం రేపింది. జడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న వ్యక్తి మీదకు అలా…
Chairman’s Desk: దేశంలో కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పూర్తిచేసుకుంది. దున్నేవాడిదే భూమి నినాదంతో భూసంస్కరణలకు నాంది పలికిన వామపక్షాలు.. బెంగాల్, కేరళలో అధికారం చేపట్టి.. తమ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. అధికారం కంటే ప్రజాఉద్యమాలకే పెద్దపీట వేసిన లెఫ్ట్ భావజాలం.. నిబద్ధతతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రజాస్వామ్య మూలసూత్రాలకు కట్టుబడుతూ.. ఎప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడినా.. అక్కడ ప్రజల్లో అవగాహన కలిగించి.. ఎర్రజెండా రెపరెపలాడింది. అలా…