Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Centre

Centre News

    • దీదీకి ఊహించ‌ని షాక్‌..!
      #జాతీయం

      దీదీకి ఊహించ‌ని షాక్‌..!

      కేంద్రం, ప‌శ్చిమ బెంగాల్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తూనే ఉంది.. తాజాగా, యాస్ తుఫాన్‌పై స‌మీక్ష‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బెంగాల్ సీఎం కోసం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి రావ‌డం.. కేంద్రానికి మ‌రింత కోపం తెప్పించిన‌ట్టుంది.. దీంతో.. దీదీకి ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది కేంద్రం.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలను ఉపయోగించుకోదలిచామని, వెంటనే రిలీవ్ చేయాల్సింది కేంద్రం స‌మాచారం ఇచ్చింది.. యాస్ తుఫాన్‌పై ప్ర‌ధాని నిర్వ‌హించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే…
    • జీఎస్టీ.. 41 శాతం ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలు-హ‌రీష్‌రావు
      #తెలంగాణ

      జీఎస్టీ.. 41 శాతం ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలు-హ‌రీష్‌రావు

      తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3,439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు.. 43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఆయ‌న‌.. మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాద‌న్నారు.. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేన‌ని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిల రూపంలోనే అన్నారు హ‌రీష్‌రావు.. గ‌త బ‌డ్జెట్‌లో కేంద్ర…
    • వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పిన కేంద్రం…
      #Top Story

      వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పిన కేంద్రం…

      మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశ కరోనా వ్యాక్సిన్ ను దశల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 1 నుండి 18 ఏళ్ళు దాటినా వారికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇన్ని రోజుకు వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్.. చిన్నారులే టార్గెట్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
      #జాతీయం

      క‌రోనా థ‌ర్డ్ వేవ్.. చిన్నారులే టార్గెట్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

      క‌రోనా సెకండ్ వేవ్ ఇప్ప‌టికీ భార‌త్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు క్ర‌మంగా దిగివ‌స్తున్నా.. మృతుల సంఖ్య ఇంకా భారీగానే న‌మోదు అవుతోంది.. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ వేవ్‌పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.. ఇది ముఖ్యంగా చిన్నారుల‌ను టార్గెట్ చేస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. క్లారిటీ ఇచ్చింది. క‌రోనా వైర‌స్ మ్యుటేట్ కావ‌డం ద్వారా థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌నే సంకేతాలు ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డికాలేద‌ని.. థ‌ర్డ్ వేవ్…
    • యాస్ తుఫాన్.. ఎల్లో వార్నింగ్ జారీ
      #జాతీయం

      యాస్ తుఫాన్.. ఎల్లో వార్నింగ్ జారీ

      మ‌రో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ గంటకు 04 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ బ‌ల‌ప‌డుతోంది.. ప్ర‌స్తుతం.. పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 520 కిలోమీట‌ర్లు.. బాలసోర్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 620 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉంది.. ఉత్తర-వాయువ్య దిశగా పయనించి తీవ్రమైన తుఫాన్‌గా మారుతోంది.. ఈనెల 26 తెల్లవారుజామున అతితీవ్ర తుఫానుగా మారి.. పారాడిప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాట‌వ‌చ్చు అని భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా…
    • సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..
      #జాతీయం

      సింగ‌పూర్ నుంచే థ‌ర్డ్ వేవ్ ముప్పు..! రాక‌పోక‌లు వెంట‌నే నిలిపివేయండి..

      భార‌త్‌ను క‌రోనా సెకండ్ వేవ్ అల్ల క‌ల్లోలం చేస్తోంది.. దాని దెబ్బ‌కు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. అయితే, థ‌ర్డ్ వేవ్ ముప్పు కూడా లేక‌పోలేద‌ని.. అది చిన్నారుల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని ఇప్ప‌టికే వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. సింగ‌పూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ కొత్త‌ స్ట్రెయిన్ ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న‌……
    • గంగా న‌దిలో కోవిడ్ మృత‌దేహాలు.. కేంద్రం ఆదేశాలు
      #జాతీయం

      గంగా న‌దిలో కోవిడ్ మృత‌దేహాలు.. కేంద్రం ఆదేశాలు

      క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో.. భార‌తీయులు ప‌విత్రంగా భావించే గంగా న‌దిలో క‌రోనా బాధితుల మృత‌దేహాలు కొట్టుకురావ‌డం.. వంద‌లాది మృత‌దేహాలు గంగా న‌దిలో తేల‌డం తీవ్ర క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. ఈ నేప‌థ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. క‌రోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…
    • గ్రామాల్లో కోవిడ్ క‌ల్లోలం.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు
      #Top Story

      గ్రామాల్లో కోవిడ్ క‌ల్లోలం.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

      క‌రోనా వైర‌స్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వెలుగు చూడ‌గా… సెకండ్‌వేవ్‌లో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్య‌లో కోవిడ్ కేసులు వెలుగు చూడ‌డం స‌వాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన కేంద్ర ప్ర‌భుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుద‌ల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా క‌రోనా విస్త‌రిస్తోండ‌గా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…
    ←1…789

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions