‘విరోష్’ (విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న) వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. నేడు విజయ్ స్వగ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. మరోవైపు విరోష్ రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు తమ సన్నిహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో మార్చి 4వ తేదీ సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. Also Read : Nikhil : నిఖిల్ ‘స్వయంభు’..…