Home
Cancer Treatment
Cancer Treatment News
-
Californium: వరల్డ్ లోనే ఖరీదైన మెటల్.. ఒక గ్రాము అమ్మితే.. 200 కిలోల బంగారం కొనొచ్చు..! ఎక్కడ ఉపయోగిస్తారంటే?
గోల్డ్ విలువైన మెటల్ గా భావిస్తుంటారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. పసిడితో తయారు చేసిన ఆభరణాలు ధరిస్తుంటారు. బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటారు. డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. మరి ఇంత ఆధరణ ఉండి ఇంత విలువైన లోహం కంటే అత్యంత ఖరీదైన మరో మెటల్ ఉందని మీకు తెలుసా? వరల్డ్ లోనే అత్యంత ఖరైదన మెటల్ ఉంది. ఆ మెటల్ ను జస్ట్ 1… -
Joe Biden: మాజీ అమెరికా అధ్యక్షుడుకు ఏమైంది? తలపై ఆ గాయమేంటి?
Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (82) తాజాగా డెలావేర్లోని రిహోబోత్ బీచ్ చర్చ్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అలా వచ్చిన ఆయన చాలా బలహీనంగా కనిపించడమే కాకుండా, తలపై ఒక పెద్ద గాయం మచ్చ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం సంబంధించి బైడెన్ ప్రతినిధి కెల్లీ స్కల్లీ అధికారికంగా వెల్లడిస్తూ.. కొద్దీ రోజుల క్రితం ఆయన మోహ్స్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో చర్మంపై ఉండే క్యాన్సర్… -
King Charles: ఆస్పత్రిలో చేరి కింగ్ చార్లెస్.. కేన్సర్తో బాధపడుతున్న యూకే రాజు
యునైటెడ్ కింగ్డమ్ రాజు చార్లెస్ (76) ఆస్పత్రిలో చేరారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లుగా బకింగ్హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. కేన్సర్ చికిత్స కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిలో చేరినట్లుగా పేర్కొంది. -
Actress Gouthami : క్యాన్సర్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు.. క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సినీనటి గౌతమి
Actress Gouthami : వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో సినీనటి గౌతమి పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్ మీద అందరు అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని, క్యాన్సర్ నీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. క్యాన్సర్ కి కారణమైన గుట్కాలు పనులు లిక్కర్ని మానేయమని చెప్పడం… -
Chennai: తల్లి క్యాన్సర్ చికిత్స కోసం దాచిన డబ్బులతో రమ్మీ ఆడిన కొడుకు.. చివరికీ..
చెన్నైలో ఆన్లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్పై ఉన్న టీవీ కేబుల్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
Naresh Goyal : క్యాన్సర్ బారిన జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు.. బెయిల్ కోరుతూ కోర్టులో పిటీషన్
Naresh Goyal : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ వ్యాధి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. -
Hamsa Nandini : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న హంస నందినీ…?
తెలుగు ఇండస్ట్రీ లో నటిగా ఎన్నో సినిమాల లో నటించి మెప్పించింది హంసానందిని.స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది..ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈమె భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు..ఇలా క్యాన్సర్ బారిన పడిన ఈమె విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స ను చేయించుకున్నారు.విదేశాలలో క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం తో పూర్తిగా నయం అవడం వల్ల ఈమె తిరిగి ఇండియా కు చేరుకుంది.ఇలా క్యాన్సర్ వ్యాధి నుంచి… -
Diseases Attack India: భారత్పై డేంజరస్ వ్యాధుల దండయాత్ర.. తస్మాత్ జాగ్రత్త
‘‘హమ్మయ్యా.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించింది.. ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా ఉండొచ్చు’’.. -
Covid Vaccination: క్యాన్సర్ చికిత్సను మెరుగుపరుస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు.. అధ్యయనంలో వెల్లడి.
Covid Vaccination Improves Efficacy Of Cancer Treatment, Says Study: గత మూడేళ్లుగా కరోనా వైరస్ పేరు ప్రపంచం అంతటా మారుమోగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. కోట్ల సంఖ్యలో ప్రజలకు కరోనా సోకింది. లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనాకు… -
Tammineni Sitaram: క్యాన్సర్ పై మరింత అవగాహన అవసరం
Tammineni Sitaram Release Grace foundation Poster
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!