Actress Gouthami : క్యాన్సర్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు.. క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సినీనటి గౌతమి
- క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సినీనటి గౌతమి
- అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుంది
- ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు
- క్యాన్సర్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు : సినీనటి గౌతమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Gouthami : వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో సినీనటి గౌతమి పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్ మీద అందరు అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని, క్యాన్సర్ నీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. క్యాన్సర్ కి కారణమైన గుట్కాలు పనులు లిక్కర్ని మానేయమని చెప్పడం ఇది కానీ అది మానేయాలంటే రిహాబిటేషన్ సెంటర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తేనే వారి ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు సినీనటి గౌతమి.
Gottipati Ravi Kumar: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలో అమలు చేస్తాం..
Also Read
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
అంతేకాకుండా.. ఎన్జీవోస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పేదలకు న్యూట్రిషన్ షెడ్ ఫ్రీగా ఇచ్చేలాగా సహకరించాలంటూ విజ్ఞప్తి చేసిన సినీనటి గౌతమి.. నేను క్యాన్సర్ బారిన పడ్డాను క్యాన్సర్ని తొలినాళ్లలో గుర్తించడం వల్ల క్యాన్సర్ను జయించగలిగాని తెలిపారు. నా కూతురికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందని, ఐదో బర్త్డే, ఆరో బర్డే చూస్తానో లేదో అని భయపడ్డా నేను.. క్యాన్సర్కు సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు 25 బర్త్డే కూడా ఘనంగా చేయగలిగానని ఆమె వ్యాఖ్యానించారు.
క్యాన్సర్ వచ్చిందంటే భయపడి పోకుండా నిపుణులైన వైద్యుల సహకారంతో మంచి వైద్యం చేసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని, క్యాన్సర్ ఎంత ముందుగా గుర్తిస్తే అంత త్వరగా క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. అన్ని రకాల క్యాన్సర్ మీద ప్రజలకు అవగాహన పెంచేలాగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెద్ది ఎత్తున నిర్వహించాలని ఆమె కోరారు.
Mantra Electric Scooters: ఎలక్ట్రిక్ సైకిల్ ధరలో.. మంత్ర ఎలక్ట్రిక్ స్కూటర్స్.. కేవలం రూ. 35 వేలకే!
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!