Actress Gouthami : క్యాన్సర్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు.. క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సినీనటి గౌతమి
- క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొన్న సినీనటి గౌతమి
- అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుంది
- ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు
- క్యాన్సర్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు : సినీనటి గౌతమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Gouthami : వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో సినీనటి గౌతమి పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్ మీద అందరు అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని, క్యాన్సర్ నీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. క్యాన్సర్ కి కారణమైన గుట్కాలు పనులు లిక్కర్ని మానేయమని చెప్పడం ఇది కానీ అది మానేయాలంటే రిహాబిటేషన్ సెంటర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తేనే వారి ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు సినీనటి గౌతమి.
Gottipati Ravi Kumar: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలో అమలు చేస్తాం..
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
అంతేకాకుండా.. ఎన్జీవోస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న పేదలకు న్యూట్రిషన్ షెడ్ ఫ్రీగా ఇచ్చేలాగా సహకరించాలంటూ విజ్ఞప్తి చేసిన సినీనటి గౌతమి.. నేను క్యాన్సర్ బారిన పడ్డాను క్యాన్సర్ని తొలినాళ్లలో గుర్తించడం వల్ల క్యాన్సర్ను జయించగలిగాని తెలిపారు. నా కూతురికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందని, ఐదో బర్త్డే, ఆరో బర్డే చూస్తానో లేదో అని భయపడ్డా నేను.. క్యాన్సర్కు సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు 25 బర్త్డే కూడా ఘనంగా చేయగలిగానని ఆమె వ్యాఖ్యానించారు.
క్యాన్సర్ వచ్చిందంటే భయపడి పోకుండా నిపుణులైన వైద్యుల సహకారంతో మంచి వైద్యం చేసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని, క్యాన్సర్ ఎంత ముందుగా గుర్తిస్తే అంత త్వరగా క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. అన్ని రకాల క్యాన్సర్ మీద ప్రజలకు అవగాహన పెంచేలాగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెద్ది ఎత్తున నిర్వహించాలని ఆమె కోరారు.
Mantra Electric Scooters: ఎలక్ట్రిక్ సైకిల్ ధరలో.. మంత్ర ఎలక్ట్రిక్ స్కూటర్స్.. కేవలం రూ. 35 వేలకే!
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?