కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతూ పోతున్నాయి కోవిడ్ పాజిటివ్ కేసులు.. భారత్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది.. అయితే, తాజాగా, ఏడుగురు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోవిడ్ బారినపడడం కలకలం సృష్టిస్తోంది.. దీంతో.. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్టోర్నీ- 2022కు కోవిడ్ సెగ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు ఏడుగురు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. వారంతా టోర్నీనుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.. ఇప్పటి వరకు కిదాంబి…
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ ను కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరా హోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. భారత బ్యాడ్మింటన్ హీరో కిదాంబి శ్రీకాంత్ నకు అదృష్టం కలిసి రాకపోవడంతో చివరిలో ఓడిపోయాడు. వరుసగా 15-21, 20-22 తో రెండు గేమ్ లలో ఓటమి పాలయ్యాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీకాంత్ మొదటి గేమ్ లో 9-3 తో ఆధిక్యం తో చెలరేగాడు. అయితే.. సింగపూర్ ఆటగాడు కిన్…