పంజాబ్లో పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే శివసేన నాయకుడిపై దాడులకు తెగబడ్డారు. చుట్టూ జనం ఉన్నా.. ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తమిళనాడులో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని నడిరోడ్డుపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. చుట్టుప్రక్కల జనాలు ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అరుదైన ఘనతను చాటుకున్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా 13.46 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 నిముషాల్లో చేరుకుని ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హైదరాబాద్లో ప్రయాణం అంటే నరకం. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జాం అవుతుందో తెలీని అయోమయ పరిస్థితి. అయితే, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతూ వుంటారు. గ్రీన్ ఛానెల్ ద్వారా ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఎంత దూరమయినా తక్కువ వ్యవధిలో అక్కడికి చేరుస్తుంటారు. ఏవైనా అవయవాలు ఇతర…