Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఇది తనకు ఏడవ కేంద్ర బడ్జెట్.
Budget 2024 : ఈ సారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వరాలు కురిశాయి. కాసేపటి క్రితమే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ....
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ రంగంపై దృష్టి సారించడం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
Budget 2024 : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థుల కోసం పెద్ద ప్రకటన చేశారు.
15 thousand crores for the development of AP Capital Amaravati: బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మర�
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో సమర్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ బడ్జెట్పైనే అందరి దృష్టి ఉంది.
Budget 2024 : లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ అని ఆర్థిక మంత్రి అన్నారు.
Mukhesh Ambani : బడ్జెట్ ప్రకటనకు ముందు దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
Budget 2024 : మోడీ మూడో టర్న్ మొదటి బడ్జెట్ (బడ్జెట్ 2024) మరికొద్ది సేపట్లో సమర్పించబడుతుంది. ఈసారి కూడా ఆర్థిక మంత్రి కాగిత రహిత ఫార్మెట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.