రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరస లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భార్యను వదిలేసి కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు మహిళలు భర్త ఉన్నప్పటికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అడ్డుగా భర్తను.. పిల్లలను చంపేందుకు కూడా వెనకాడడంలేదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరిది సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేంసింది. ఈ ఘటన స్థానికండా కలకలం రేపింది. Read Also: Verizon to Lay…