Shocking Murder: మరిదితో వివాహేతర సంబంధం .. భర్తను నరికి చంపిన భార్య
- రోజురోజుకు పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు
- భర్తను గొడ్డలితో నరికి చంపి.. చెరువులో విసిరేసిన భార్య
- నిందితుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరస లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భార్యను వదిలేసి కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు మహిళలు భర్త ఉన్నప్పటికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అడ్డుగా భర్తను.. పిల్లలను చంపేందుకు కూడా వెనకాడడంలేదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరిది సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేంసింది. ఈ ఘటన స్థానికండా కలకలం రేపింది.
Read Also: Verizon to Lay Off: 15వేల మంది ఉద్యోగులను తొలగించనున్న వెరిజోన్ టెలికాం కంపెనీ..
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లా సోమ్తానాలో దారుణం చోటుచేసుకుంది. మరిదితో ఎఫైర్ పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. సోమ్తానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ టేడేగా, మనీషా భార్యాభర్తలు. వీరితో పాటు టేడే తమ్ముడైన జ్ఞానేశ్వర్ తో కలిసి ఉండేవాడు. అయితే ఈ క్రమంలో . అతని భార్య మనీషా, తమ్ముడు జ్ఞానేశ్వర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం టేడే కు తెలిసి భార్యను మందలించాడు.
Read Also:Avocado vs Amla: అవకాడో వర్సెస్ ఉసిరి.. ఈ రెండింటిలో దేనితో ఎక్కువ లాభాలున్నాయంటే..
మనీషా.. జ్ఞానేశ్వర్ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. టేడేను చంపేందుకు కుట్ర పన్నారు. అనుకున్న విధంగా గొడ్డలితో పరమేశ్వర్ రామ్ టేడేగాను తమ్ముడు జ్ఞానేశ్వర్ తో కలిసి గొడ్డలితో నరికి చంపింది. అనంతరం డెడ్ బాడీని ఓ గోనే సంచిలో చుట్టి వాలా-సోమ్తానా చెరువులో పడేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. చెరువులో తేలుతున్న మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి.. అనంతరం తప్పించుకున్న నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. విచారణలో పరమేశ్వర్ రామ్ టేడేను గొడ్డలితో నరికి చంపినట్లు మనీషా, జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..