Shocking Murder: మరిదితో వివాహేతర సంబంధం .. భర్తను నరికి చంపిన భార్య
- రోజురోజుకు పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు
- భర్తను గొడ్డలితో నరికి చంపి.. చెరువులో విసిరేసిన భార్య
- నిందితుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరస లేకుండా కొందరు రెచ్చిపోతున్నారు. భార్యను వదిలేసి కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు మహిళలు భర్త ఉన్నప్పటికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అడ్డుగా భర్తను.. పిల్లలను చంపేందుకు కూడా వెనకాడడంలేదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరిది సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తను గొడ్డలితో నరికి చంపేంసింది. ఈ ఘటన స్థానికండా కలకలం రేపింది.
Read Also: Verizon to Lay Off: 15వేల మంది ఉద్యోగులను తొలగించనున్న వెరిజోన్ టెలికాం కంపెనీ..
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లా సోమ్తానాలో దారుణం చోటుచేసుకుంది. మరిదితో ఎఫైర్ పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. సోమ్తానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ టేడేగా, మనీషా భార్యాభర్తలు. వీరితో పాటు టేడే తమ్ముడైన జ్ఞానేశ్వర్ తో కలిసి ఉండేవాడు. అయితే ఈ క్రమంలో . అతని భార్య మనీషా, తమ్ముడు జ్ఞానేశ్వర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం టేడే కు తెలిసి భార్యను మందలించాడు.
Read Also:Avocado vs Amla: అవకాడో వర్సెస్ ఉసిరి.. ఈ రెండింటిలో దేనితో ఎక్కువ లాభాలున్నాయంటే..
మనీషా.. జ్ఞానేశ్వర్ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. టేడేను చంపేందుకు కుట్ర పన్నారు. అనుకున్న విధంగా గొడ్డలితో పరమేశ్వర్ రామ్ టేడేగాను తమ్ముడు జ్ఞానేశ్వర్ తో కలిసి గొడ్డలితో నరికి చంపింది. అనంతరం డెడ్ బాడీని ఓ గోనే సంచిలో చుట్టి వాలా-సోమ్తానా చెరువులో పడేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. చెరువులో తేలుతున్న మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి.. అనంతరం తప్పించుకున్న నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. విచారణలో పరమేశ్వర్ రామ్ టేడేను గొడ్డలితో నరికి చంపినట్లు మనీషా, జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!