పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. రిలీజ్ కి మరో అయిదు రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యిందంటే సోషల్…