Rajnath Singh : భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో రక్షణ మంత్రి బుధవారం 10 డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ను కలిశారు.
PM Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చేసిన ప్రకటన బ్రిటన్ అంతటా దుమారం రేపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం రెండవ లాక్డౌన్ విధించడం కంటే 'లాక్డౌన్ కంటే కొంతమందిని చనిపోవడానికి అనుమతించడం మంచిది' అని అన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.