భారత్, చైనా మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలున్న సంగతి తెలిసిందే. చాలా అంశాల్లో ఆ దేశంతో భారత్ పోరాడుతోంది. చైనా ఎప్పటికప్పుడు భారత్పై కొత్త కుట్రలు చేస్తూ ఉంటుంది. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీన్ని భారత్పై వాటర్ బాంబ్ లాగా వాడుకునేందుకు చైన్ స్కెచ్ వేసిందనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా సిద్ధమైంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మిస్తోంది. తమ…
లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది.
Terror Attack : ఉత్తర సిరియాలో సోమవారం ఉదయం ఘోర బాంబు పేలుడు సంభవించింది. మన్బిజ్ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది.
Baba Ramdev : కేరళలోని పాలక్కాడ్ కోర్టు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సీఎన్ఎన్ యాంకర్ కైట్లాన్ కాలిన్స్ను తీవ్రంగా విమర్శించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన విమాన ప్రమాదానికి డెమొక్రాట్లను, వారి వైవిధ్యం, సమానత్వం, చేరిక విధానాలను నిందించడానికి యాంకర్ తనపై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. దీని ప్రకారం మేడ్చల్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, టీజీఎన్ఏబీ ఎస్పీగా పి.సాయి చైతన్య, ట్రాఫిక్ హైదరాబాద్ డీసీపీగా రాహుల్ హెగ్డే, రైల్వే ఎస్పీగా జి.చందన దీప్తి సికింద్రాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్ జగిత్యాల ఎస్పీగా అశోక్కుమార్ సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీగా రాజమహేంద్రనాయక్…