వాగ్దానం చేసిన రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేయాలని నొక్కిచెప్పిన ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చొరవను సమర్థవంతంగా అమలు చేయడానికి విధివిధానాలు సిద్ధం చేయాలని సోమవారం అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రైతులు పొందిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దాని ప్రకారం సోమవారం ఇక్కడ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి…
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణ నేప+థ్యంలో మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో…
భారతీయ రైల్వే ద్వారా మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), సికింద్రాబాద్ డివిజన్ తన కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు, ‘ఆపరేషన్ నార్కోస్’ కింద, ఆర్పిఎఫ్ సిబ్బంది 37 సంఘటనలలో రూ. 2.7 కోట్ల విలువైన 1,084 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో, RPF అధికారులు డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై 36 మంది వ్యక్తులను అరెస్టు చేశారు, గత సంవత్సరం ఇదే…
కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 71 మంది మంత్రులతో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రులతో ప్రమాణం చేయించారు. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించిన కేంద్రం.. బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది. వీరితో పాటు.. మోడీ 3.0లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్నాథ్…
ఓ చనిపోయి నీటిలో తేలాడుతున్నాడనీ భావించి బయటికి లాగుతుంటే ఆ మనిషి ఒక్కసారి లేస్తే ఎలా ఉంటుంది… షాక్ అవుతారు కదా… అవును ఇలాంటి వింత ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది.. హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కేయూ పోలీసులకు , 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో.. ఘటన స్థలానికి…
రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా . అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ నాన్న తరువాత గురువు దైవంతో సమానం అని చెప్పే మన సమాజంలో.. అదే గురువు కాల సర్పం అయితే.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మైనర్పై అఘాయిత్యం వెలుగులోకి…
రాష్ట్రంలోని 436 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరమ్మతులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల మరమ్మతులు చేపడతారు, అయితే లోక్సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడానికి టెండర్లను ఖరారు చేయలేకపోయింది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్…
రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందని, ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమన్నార సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ పాఠశాలలతో మా విద్యార్థులు పోటీపడటం మా…
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారుల పై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతానికి చర్యలు చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ…
జంతు సామ్రాజ్యానికి సంబంధించిన అద్భుతమైన వీడియోలు కొన్నిసార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎంత అద్భుతం, ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సర్ప్రైజింగ్ అండ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, అక్కడ వర్షం నీటిలో ఓ చిన్న ఎలుక తడిసిపోయి, వర్షంలో గంతులు వేసుకుంటూ.. ఆనందంలో దూకి ఉల్లాసంగా గడిపింది. ఈ క్యూట్ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. మీరు ఎండలో తడుస్తున్నప్పుడు, హఠాత్తుగా వర్షం పడితే,…