హైదరాబాద్ నగరంలోని చందానగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. చందానగర్ పీఎస్ పరిధిలోని తారానగర్లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
Minister KTR: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సానుభూతిని వ్యక్తం చేశారు.