దసరా పండుగను పురస్కరించుకుని, టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు సర్వసాధారణమైన మార్గాల్లో నడుపుతారు. ప్రయాణికులు ఆన్లైన్ లేదా బస్సు స్టేషన్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సేవలు దసరా సమయంలో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి, తద్వారా వారు ఈ పండుగను సుఖంగా జరుపుకోగలుగుతారు. Drinking…
భారత మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ 2024 క్లాసిక్ 350 వచ్చేసింది. మార్కెట్లో రూ. 1.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. దీని టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ. 2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. రీ మోడల్ చేసిన ఈ బైక్ లో ఇప్పటికే ఉన్న మెకానికల్ భాగాలను కొనసాగిస్తూ కొత్త రంగు ఎంపికలు, ఎక్స్ట్రా పార్ట్స్ను యాడ్ చేశారు. కొత్త 2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బుకింగ్.. టెస్ట్ రైడ్లు సెప్టెంబర్ 1…
Hyundai Exter Bookings: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థలో ఒకటైన ‘హ్యుందాయ్’ మోటార్ ఇండియా.. ఎక్స్టర్ రూపంలో సరికొత్త మైక్రో ఎస్యూవీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. రిలీజ్ అయిన ఒక నెలలోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ఎక్స్టర్ బెంచ్మార్క్ను సెట్ చేసిందన్నారు. కస్టమర్లకు 6 ఎయిర్బ్యాగ్లతో పాటు అన్ని ట్రిమ్లలో ESC, VSM, HAC ఎంపికను…