PM Modi: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీహార్ విజయోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలకు చమత్కారమైన విధంగా ప్రతిస్పందించారు. ప్రతిపక్షాల ఓట్లు దొంగిలించబడ్డాయని రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. “మేము ఎవరి ఓట్లను దొంగిలించలేదు, ప్రజల హృదయాలను దొంగిలించాము” అని ప్రధాని మోడీ అన్నారు. READ ALSO: Asaduddin Owaisi: బీహార్ ప్రజల…