గత ఏడాది బయో ఏషియా వేదికపై ‘రీనోట్ ఏఐ’తో అరంగేట్రం చేసిన ‘క్వాడ్రిక్ ఐటీ’.. 2026లో మరింత విస్తృత లక్ష్యంతో తిరిగి వచ్చింది. క్వాడ్రిక్ ఐటీ తన తాజా పోర్ట్ఫోలియోలో భాగంగా దృష్టి లోపం ఉన్న వారి కోసం రూపొందించిన ‘స్మార్ట్ ఏఐ కేన్’ ప్రవేశపెట్టింది. ఇది కేవలం సాంకేతికతను ప్రదర్శించడమే కాకుండా.. సామాజిక ప్రభావం చూపే దిశగా సంస్థ అడుగులు వేస్తోందనడానికి నిదర్శనం. ఓ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆలోచన నుంచి ఈ స్మార్ట్ కేన్…
హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే చార్మినార్.. బిర్యానీ.. ఫార్మా.. సాఫ్ట్వేర్ అని గుర్తు.. కానీ ఇవాళ గ్లోబల్ మాన్యుఫాక్చర్ కి కేంద్రంగా మారిందన్నారు. నాణ్యమైన విద్య సంస్థలు.. ఇక్కడ ఉన్నాయి.. హైదరాబాద్ క్యాపబుల్ సెంటర్ గా మారిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్లో మా…
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా (BioAsia) 2026 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 17 నుండి భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని హైటెక్స్ (HITEX) వేదికగా రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది సదస్సును ‘టెక్బయో అన్లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ (TechBio Unleashed –…
BioAsia 2026 in Hyderabad: లైఫ్ సైన్సెస్ , హెల్త్కేర్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సుగా గుర్తింపు పొందిన ‘బయో ఏషియా’ తన 23వ ఎడిషన్తో హైదరాబాద్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు, ఈ ఏడాది “టెక్బయో అన్లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ – బయాలజీ రివల్యూషన్” అనే శక్తివంతమైన ఇతివృత్తంతో జరగనుంది. ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి…