ఐసీసీ ప్రపంచ కప్ లో భారత జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. ఆ రెండు మ్యాచ్ లలో జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేయగా.. ఆ తర్వాత కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఈ మ్యాచ్ లో ఆ…
ఇంగ్లండ్లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన…