టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రమోషన్ దక్కింది. బీహార్ టీమ్ వైస్ కెప్టెన్గా వైభవ్ను బీహార్ క్రికెట్ అసోయేషిన్ (బీసీఎ) ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు గాను బీహార్ వైస్ కెప్టెన్గా వైభవ్ వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కోసం బీసీఎ సెలక్టర్లు సోమవారం 15 మందితో కూడిన బీహార్ జట్టును ప్రకటించారు. సాకిబుల్ గని జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. పియూష్ కుమార్ సింగ్, సచిన్ కుమార్ సింగ్,…