భువనేశ్వర్-ఢిల్లీ విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, విండ్ షీల్డ్ దెబ్బతినడంతో బుధవారం బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈరోజు ఒడిశాలోని అనేక ప్రాంతాలను తాకిన వడగండ్ల వానలో విమానం విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడ్డాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. విండ్ షీల్డ్ కాకుండా., విమాన నిర్మాణంలోని మరికొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. విమానం మధ్యాహ్నం 1:45…
Bhubaneswar : భారత వైమానిక దళంలో మహిళలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ లింగ పరిమితిని ఉల్లంఘించి ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు మనీషా పాధి. ఇటీవలే మహిళా అసిస్టెంట్-డి-క్యాంప్ అంటే ADCగా నియమితులయ్యారు.
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో టీం ఇండియా ఈ రోజు అతి ముఖ్యమైన మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టు గురించి మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈరోజు మ్యాచ్ లో భువనేశ్వర్ కంటే శార్దూల్ ఠాకూర్ ఉంటె బాగుంటుంది అన్నాడు. అయితే ఇది భువీకి చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అవుతుంది కావచ్చు అన్నారు. ఎందుకంటే గత రెండు సీజన్ లలో అతని పేస్…
న్యూజిలాండ్ తో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు పేసర్ భువనేశ్వర్ కుమార్ బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో ఇక అతను టెస్ట్ క్రికెట్ ఆడలేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తల పై భువీ తాజాగా తన ట్విట్టర్ లో స్పందించాడు. అందులో ‘నాకు టెస్ట్ క్రికెట్ ఆడడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారికీ క్లారిటీ ఇస్తున్నా.. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా.. మూడు…