హర్యానా యువ పారిశ్రామికవేత్త భవేష్ చౌదరి ‘కసుతం బిలోనా ఘీ’ పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ఏ2 నెయ్యిని విక్రయిస్తూ కోట్లాది వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించాడు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నెయ్యిని ప్రజలకు అందించడమే భవేష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం రూ.3 వేలతో పనులు ప్రారంభించాడు. భావేష్ చౌదరి విజయ ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం. భవేష్ చౌదరి కేవలం రూ.3 వేల పెట్టుబడితో గ్రామంలో ఉంటూ కోట్ల రూపాయల నెయ్యి వ్యాపారం…
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భవేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు.