హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా…
Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. గత నాలుగైదు సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే అయ్యాయి. అల వైకుంఠపురంలో, పుష్ప-1, పుష్ప-2 తో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే బన్నీ కెరీర్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్లను కూడా వదులుకున్నాడు. వాళ్ల కెరీర్ స్టార్టింగ్ లో బన్నీ వద్దకు కథలను తీసుకుని వెళ్తే ఆయన సినిమాలను అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను…
సినిమా సినిమాకు వర్సటాలిటీని చూపిస్తూ రియల్ వర్సటైల్ యాక్టర్గా ఫ్రూవ్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. సలీమ్, పిచ్చై కారన్, సైతాన్, కాళీ, రొమియో చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. విజయ్ డిఫరెంట్ కాన్సెప్టులతో తీసుకు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ నాట్ ఓన్లీ యాక్టర్.. మల్లీటాలెంటర్. ఓ వైపు యాక్టింగ్, మరో వైపు మ్యూజిక్, ఫిల్మ్ మేకర్, ఎడిటర్, లిరిసిస్ట్గానూ ఫ్రూవ్ చేసుకున్నాడు. విజయ్ ఆంటోనీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ శక్తితిరుమగన్.…
నేడు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్చంద్ర భంజ్దేవ్ ఓరుగుల్లు చేరుకున్నారు. అయితే.. ముందుగా ఆయన హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో.. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కమల్చంద్ర భంజ్దేవ్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కాకతీయ 22వ యువరాజు కమల్చంద్ర భంజ్దేవ్ ను…