నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు అదిరిపోయాయి. పైలట్ చాకచక్యంతో సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరింది. కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతిని ఇచ్చారు. హల్దియా నుంచి 2024 నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా షిప్ వచ్చిన విషయం…