UP : ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్మార్టం హౌస్లో యుక్తవయసులో ఉన్న బాలిక మృతదేహాన్ని తారుమారు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
Flipkart Sale: ప్రజలు ఆన్లైన్ షాపింగ్ను ఇష్టంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేటుగాళ్లు ఆన్లైన్ షాపింగ్లో మోసాలకు పాల్పడుతున్నారు. యూపీలోని బస్తీలో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.