ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లండ్తో మూడో టీ20లో ఆడని రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు జట్టులోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం కోసం భారత్ చూస్తోంది. బలాబలాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్లో భారత…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్తో వివాహమైనప్పటి నుండి విక్కీ కౌశల్ పేరు ఏదో ఒక విధంగా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తన అభిమానులను అలరించడానికి ఈ హీరో తన ఫన్నీ క్లిప్లు, వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు. అయితే ఆదివారం మాత్రం ఓ వింత జరిగింది. టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో విక్కీ కౌశల్ పేరు కన్పించింది. విక్కీ అభిమానులు టీమ్ ఇండియాతో ఆయన పేరును స్పామ్ చేశారు.…