Bangladesh: గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపుచంద్ర దాస్ హత్య ఆ దేశంతో పాటు భారత్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ దైవదూషణ ఆరోపణలతో మతోన్మాద గుంపు అతడిని దారుణంగా హత్య చేసింది. హత్య చేయడమే కాకుండా నడిరోడ్డుపై చెట్టుకు వేలాడదీసి దహనం చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. Read Also: BJP: కాంగ్రెస్లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ.. అయితే, ఈ ఘటనపై బంగ్లా ప్రభుత్వం…
Bangladesh : భారతదేశ పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువులపై మొదలైన హింస, దౌర్జన్యాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల, బంగ్లాదేశ్లోని రాజ్షాహి ప్రాంతంలో రాత్రి చీకటిలో ఒక వ్యక్తి ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించాడు.