Bandi Sanjay: బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది అన్నారు.
Bandi Sanjay: త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అనే అంశంపై బండి సంజయ్ స్పందించారు.