Kasuri – Masood: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఉగ్రవాద సంస్థల రహస్య సమావేశం గురించి సమాచారం అందడంతో తాజాగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్థాన్లోని బహవల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. READ ALSO: Polar Loop: పోలార్ లూప్ స్క్రీన్-ఫ్రీ ఫిట్నెస్ ట్రాకర్ రిలీజ్.. 24/7 హెల్త్ ట్రాకింగ్..…